tag:blogger.com,1999:blog-6997004637547066137.post8641707724474670243..comments2020-03-22T23:46:56.848-07:00Comments on నిండు పున్నమి జాబిలి: పివి ని విస్మరించిన మన గజన నేతలుNandirajuhttp://www.blogger.com/profile/05091382730894613154noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6997004637547066137.post-85301515909288148062012-12-28T09:33:32.231-08:002012-12-28T09:33:32.231-08:00మన హోంశాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి...మన హోంశాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీస్సులతో హైదరాబాద్ అలకాపురి(నాగోలు)లో సంకేపల్లి సుధీర్రెడ్డి-అధ్యక్షులు, కొఠరు రామారావు-కార్యదర్శిగా ఏర్పాటైన 'పి.వి.ప్రస్థాన్'వారు 25-12-2012 నాడు శ్రీమతి సబితగారు ముఖ్య అతిథిగా, శ్రీ రాపోలు ఆనందభాస్కర్ గారు, గౌరవ అతిధిగా, శ్రీ దేవిరెడ్డి సుధీర్రెడ్డి విశిష్ట అతిధిగా జరిగిన సభలో మాన్యులు శ్రీ పి.వి.నరసింహారావు గారికి ఘనమైన నివాళి అర్పించి, అలకాపురి క్రాస్రోడ్స్(రాఘవేంద్ర హోటల్ సెంటర్ రింగ్రోడ్) వద్ద శ్రీ పి.వి.గారి నిలువెత్తు విగ్రహావిష్కరణ జరిపి, ఆ రహదారికి 'పివిమార్గ్' అని పేరుపెట్టారు. వారికి నివాళిగా ఆ సందర్భాన డా.కడిమిళ్ళ వరప్రసాద్ గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. Anonymoushttps://www.blogger.com/profile/06209116910140467650noreply@blogger.com